Thursday, April 25, 2024

మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయ‌ర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని కార్పొరేటర్ మేకల వెంకటేశం, NMC యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గౌడ్, 12th డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డిలు మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైస్ ప్రెసిడెంట్ అజయ్ వర్మ, ప్రధాన కార్యదర్శి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ, 16th డివిజన్ కార్యదర్శి హరి, శ్రీకాంత్, 21 డివిజన్ సాయి నగర్ కాలనీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement