Friday, April 26, 2024

మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

స్వచ్ఛ సర్వెక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని 21వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు జహంగీర్, 21 డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు వడ్ల రాజు, తెరాస పార్టీ మహిళా జాయింట్ సెక్రెటరీ చంద్రకళ మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో డ్వాక్రా నాయకురాలు విజయ లక్ష్మి, తెరాస నాయకురాలు వాణి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement