Wednesday, April 24, 2024

మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ తెరాస నాయకులు రవికాంత్ ఈరోజు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా 9th డివిజన్ లో స్వచ్ఛ సర్వేక్షణ కోసం అవగాహన కల్పిస్తూ మీటింగ్ ఏర్పాటు చెయ్యాలని కోరడం జరిగింది. ఈసంద‌ర్భంగా మేయర్ ని రవికాంత్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో 9th డివిజన్ తెరాస అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రచార కార్యదర్శి మాధవరం అనిల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement