Friday, April 19, 2024

మేయర్ నీలా గోపాల్ రెడ్డికి సన్మానం

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని, కోలన్ గోపాల్ రెడ్డిని కార్పొరేటర్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో విష్పర్ వాల్యూ కాలనీ వాసులు మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలు పద్మావతి, విజయలక్ష్మి, జ్యోతి, ఈశ్వర్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement