Thursday, April 25, 2024

మేయ‌ర్ కోల‌న్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా నిజాంపేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ కోల‌న్ నీలా గోపాల్ రెడ్డి రాష్ట్రపతి అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ‌ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి ని 24వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, ధనలక్ష్మి, విజయలక్ష్మిలు మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement