Tuesday, April 16, 2024

హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొన్న ఇసుక లారీ..ఏఎస్ ఐ..డ్రైవ‌ర్ కు తీవ్ర గాయాలు..

హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఇసుక లారీ వేగంగా వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో పెట్రోలింగ్ వాహ‌నంలో ఉన్న ఏఎస్ఐ, డ్రైవ‌ర్ ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. అదే రోడ్డు పై ప్ర‌యాణిస్తున్న వాహ‌నదారులు ఏఎస్ఐ ని , డ్రైవ‌ర్ ను వెంట‌నే బ‌య‌ట‌కు తీసి వ‌రంగ‌ల్ మ్యాక్స్ క్యూర్ ఆస్ప‌త్రికి త‌రలించారు స్థానికులు. రేగొండ పోలీస్ స్టేషన్ కు సంబందించిన పెట్రోలింగ్ వాహ‌నంగా గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement