Saturday, April 20, 2024

Breaking: పరీక్ష రాస్తున్న.. ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు

పరీక్ష రాస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు వచ్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షా కేంద్రంలోనే విద్యార్థిని బిందుకు గుండెపోటు వచ్చింది. దీంతో విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని బిందు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement