Thursday, April 25, 2024

RR: రంగారెడ్డి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ హల్చల్

రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ లో హెడ్ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. దంపతులను కారుతో ఢీకొట్టి 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు హెడ్ కానిస్టేబుల్ . తమను ప్రశ్నించారని హెడ్ కానిస్టేబుల్ కారుతో ఢీకొట్టి లాక్కెళ్లాడు. కానిస్టేబుల్, అతని కొడుకు చేతిలో పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. కులం పేరుతోనే తమపై దాడి చేశారని బాధితులు పేర్కొంటున్నారు. హెడ్ కానిస్టేబుల్ జ్నానేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement