Friday, April 19, 2024

వికారాబాద్ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా హనీఫ్ బాబు

పూర్వ రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ ఉద్యోగుల సర్వసభ్య‌ సమావేశం ఆదివారం రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పూర్వ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముసాఫిల్ సంఘం సెక్ర‌ట‌రీ ఎండీ. ప్రకృద్దిన్ పాల్గొన్నారు. సమావేశం త‌ర్వాత‌ తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా హనీఫ్ బాబు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీకాంత్, కోశాధికారిగా ఎన్.రాజేశ్వర్ ప్రసాద్ (బబ్లూ) ఎన్నిక కావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement