Thursday, April 18, 2024

వధూవరులను దీవించిన గోపాల్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన శనిగల మల్లేష్ యాదవ్ కుమారుడి వివాహానికి సీనియర్ టిఆర్ఎస్ నాయకులు కొలను గోపాల్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. తూము కుంటలోని మొగుళ్ళ వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన వివాహ కార్యక్ర‌మానికి ఆయనతో పాటు కార్పొరేటర్ సురేష్ రెడ్డి,10వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement