Tuesday, April 23, 2024

Breaking: గుండెపోటుతో బాలిక మృతి..

ఖమ్మం రూరల్: మండల పరిధిలో కస్నతండ గ్రామంలో గుండెపోటుతో బాలిక మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆవిరేని పద్మ కుమార్తె అవిరేని పింకీ (16)కి ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement