Friday, March 29, 2024

Gangula’s Invitation – శ్రీనివాస కళ్యాణం చూతము రారండి…

క‌రీంన‌గర్ – ఈనెల 31న కరీంనగర్ పద్మనగర్ లో నిర్మించే టీటీడీ ఆలయ నిర్మాణం తో పాటు సాయంత్రం జరిగే శ్రీవారి కల్యాణానికి హాజరు కావాల్సిందిగా… టవర్ సర్కిల్ ప్రాంతంలో వాణిజ్య వ్యాపారులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి బొట్టు కార్యక్రమం లో పాల్గొన్నారు..


ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్.. కార్పొరేటర్లు వంగల శ్రీదేవి పవన్ కుమార్… గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ,, కోలమాలతి, నాంపల్లి శ్రీనివాస్.. బారాస నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్.. అనురాసు కుమార్ , మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ ముందడా, ఒంటెల సత్యనారాయణ రెడ్డి చిట్టు మల్ల శ్రీనివాస్ నేతి రవి వర్మ,, పూసాల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement