Tuesday, April 16, 2024

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళపై అత్యాచారం

తెలంగాణలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి  యత్నించారు. అనంతరం ఆమె వద్ద నగలు, నగదు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Inida Corona: మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement