Tuesday, March 26, 2024

రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్ష‌లు

టీఆర్ ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక కాబోతున్న‌ అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవ్వాల మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా దామోదర్​రావు, రవిచంద్రకు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాజ్యసభకు రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న దామోదర్ రావును బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసిన రవిచంద్రను పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement