Friday, April 19, 2024

ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు..

జగిత్యాల పట్టణం లోని పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు జరిపారు. అనంతరం వారికి ఉచిత కళ్ళ అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్, కౌన్సిలర్లు చుక్క నవీన్, శివ కేసరి బాబు, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కొలగాని సత్యం , ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement