Tuesday, April 23, 2024

Flash Flash: ఉరేసుకుని దంపతుల సూసైడ్‌

Mahabubnagar: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని మధురానగర్ లో నివాసముంటున్న నరసింహారెడ్డి (54), లత (48) ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. వీరి చావుకు అనారోగ్య సమస్యలే కారణం అని బంధువులు చెబుతున్నారు. కాగా, సూసైడ్‌కు గ‌ల పూర్వాప‌రాల‌పై ఎంక్వైరీ చేస్తున్న‌ట్టు రూరల్ ఎస్ఐ రమేష్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement