Thursday, March 28, 2024

విద్యుద్ఘాతంతో తండ్రి, కొడుకు మృతి

విద్యుద్ఘాతంతో తండ్రి, కొడుకు మృతిచెందిన విషాద ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో చిన్న‌గూడూరు మండ‌లం దుమ్లా తండాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విద్యుత్ వైర్లు త‌గిలి ఆంగోత్ శిరి, ఆంగోత్ కిర‌ణ్ లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement