Wednesday, April 24, 2024

Flash: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో విషాదం చోటు చేసుకుంది. బూర్గుమల్ల గ్రామంలో అప్పుల బాధ భరించలేక తన సొంత బావిలో పడి రైతు మరణించాడు. కోయగుర లక్ష్మరెడ్డి కొంత కాలంగా వ్యవసాయం చేస్తున్నాడు. అయితే, అప్పులు పెరిగిపోవాడంతో వాటిని తీర్చలేక సొంత వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement