Thursday, April 18, 2024

మాజీ ఎంపీ పొంగులేటి ఘాటు వ్యాఖ్య‌లు

ఖ‌మ్మం జిల్లాలోని నేత‌లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, అలాగే మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావులు ఈరోజు వేర్వేరుగా స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించారు. అయితే ఈసంద‌ర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నామన్న పొంగులేటి గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో తనకు దక్కిన గౌరవం ఎంతో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ లో ఇప్పటివరకు తమకు దక్కిన గౌరవం ఏంటి.? భవిష్యత్ లో అందే గౌరవం ఎంటనే దానిపై అందరూ ఆలోచించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement