Thursday, April 25, 2024

అంబేద్కర్ ఆలోచన విధానంలో అందరూ నడవాలి : ఎమ్మెల్యే కేపీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ వద్ద భారతరత్నడాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. దేశానికి ఉపయుక్తమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆలోచన విధానంలోనే అందరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, నాయకులు మంత్రి అరుణ్, అశోక్, మహదేవ్, దిలీప్, సంజయ్, యశ్వంత్, గౌతం, సాగర్, మారుతి, కిషన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement