Saturday, April 20, 2024

ఈటలను గెలిపించండి: అమిత్ షా పిలుపు

హుజురాబాద్ ఉప ఎన్నికలల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. నిర్మల్ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ను ఆయన పలుకరించారు. తనకు దూరంగా ఉన్న ఈటల రాజేందర్ ను ముందుకు రావలిసిందిగా కోరారు. దీంతో సభంతా మార్మోగింది. రాజేందర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు.

ఇది కూడా చదవండి: మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ

Advertisement

తాజా వార్తలు

Advertisement