Friday, April 26, 2024

Disha Case: కమిషన్ ముందు నిందితుల కుటుంబ సభ్యులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ కేసులో కమిషన్ విచారణ వేగంగా కొనసాగుతోంది. దిశ కమిషన్ ముందు ఎన్‌కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎన్ కౌంటర్ కు గురైన వారి కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ ను కమిషన్ నమోదు చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు సాక్ష్యులను కమిషన్ విచారించింది. కాగా, ఎన్ కౌంటర్ బూటకమని కమిషన్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement