Sunday, March 24, 2024

ఎమ్మెల్సీ సురభివాణిని స‌త్క‌రించిన‌ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభివాణిని డిప్యూటీ మేయ‌ర్, కార్పొరేట‌ర్లు క‌లిశారు. నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్ సుర‌భివాణిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు దశరథ్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement