Thursday, April 18, 2024

న‌గ‌రం న‌డిబొడ్డున‌ ప్ర‌జాస్వామ్యం ఖూనీ – రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్య‌క్షురాలి నామినేష‌న్ ప‌త్రాల‌ను చించివేత‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. న‌గ‌రం న‌డిబొడ్డున‌ ప్ర‌జా స్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్య‌క్షురాలి నామినేష‌న్ ప‌త్రాల‌ను టీఆర్ఎస్ గూండాలు చించేస్తుంటే చూస్తూ ఉన్న పోలీసులు ర‌క్ష‌క భ‌టులా ? కేసీఆర్ కు బానిస‌లా ? ఇక్క‌డ అమ‌ల‌య్యేది భార‌త రాజ్యాంగ‌మా ? క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగ‌మా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement