Saturday, April 20, 2024

నెక్కొండ ఎంపీడీవో మృతి.. హెల్త్ బాగాలేక‌పోవ‌డ‌మే కార‌ణం

వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడిందల సుగుణ కుమార్ ఇవ్వాల చ‌నిపోయారు. ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతోనే ఆయ‌న మృతిచెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం సూర్యాపేటలో మృతి చెందినట్లు సమాచారం. ఎంపీడీవో మృతిపై నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement