Thursday, April 18, 2024

విద్యుత్ షాక్ తో – కౌలు రైతు మృతి

కరెంట్ షాక్ తగిలి కౌలు రైతు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని గంగిపల్లి గ్రామానికి చెందిన మంత్రి పాపయ్య (50) తను కౌలుకు చేస్తున్న వ్యవసాయ బావి సమీపంలో చెట్ల పొదలో పడి ఉన్నాడు. ఆయ‌న‌కి విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement