Thursday, April 25, 2024

Crime: శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజ‌ర్ హ‌త్య‌.. ఎవ‌రు చంపార‌న్న‌ది సస్పెన్స్‌

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ రామ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్ పరుచూరి ర‌ఘు హ‌త్య‌కు గుర‌య్యారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎటపాక మండలంలో కత్తి పోట్లకు గురై చ‌నిపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఎటపాక మండలంలోని లక్ష్మీపురం సమీపంలో డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి ఆఫీసుకు వెళ్లిన‌ రఘు హత్యకు గురికావ‌డంతో విషాదం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement