Monday, April 22, 2024

మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి అభినంద‌న‌లు

స్వచ్చ సర్వేక్షన్ -2021 సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డుకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికైన నేపథ్యంలో ఈనెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోనున్నారు. ఈసంద‌ర్బంగా 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు, స్థానిక డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు వి.రవీందర్ రెడ్డి, మహిళా అధ్యక్షులు రేవతి, డివిజన్ తెరాస పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ స్థానిక కాలనీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement