Friday, April 26, 2024

పీఆర్సీ జీవోల హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించిన కలెక్టర్

ఎస్టీయు ఆధ్వర్యంలో రూపొందించిన పీఆర్సీ జీవోల హ్యాండ్ బుక్ ను జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ జీవో ల బుక్ ఉపాధ్యాయులకు, అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా అధ్యక్షుడు ఏళ్ళ మధుసూదన్, ప్రధాన కార్యదర్శి గుర్రంపేట్ రాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు బండారి జగదీశ్, అజ్మీర దశరథ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement