Tuesday, April 23, 2024

కారు, బైక్ ఢీకొని : ఇద్ద‌రు మృతి

కారు, బైక్ ఢీకొన్న‌ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామం 63వ జాతీయ రహదారిపై కారు బైక్ ఢీకొట్ట‌డంతో ఇద్దరు మృతిచెందారు. ఈప్ర‌మాదంలో మృతులు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన అన్వేష్ (19) శివ (20) గా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement