Karimnagar: హుజూరాబాద్ ఉపఎన్నిక శాంతిభద్రతలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దృష్టిసారించింది. దీనికోసం 20 కేంద్ర బలగాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు కేంద్ర బలగాలు పని చేస్తున్నాయి. హుజురాబాద్కు రేపు మరో 10 కేంద్ర బలగాలు రానున్నట్టు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement