Tuesday, April 16, 2024

బండి సంజయ్ ని సన్మానించిన – మాజీ మంత్రి చంద్రశేఖర్

వికారాబాద్ (ప్రభ న్యూస్): ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలో పర్యటించనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని .. మాజీ మంత్రి డాక్టర్ చంద్ర కలిసి శాలువాతో సన్మానించారు. చంద్రశేఖర్ తో పాటు వికారాబాద్ జిల్లా కర్నూలు చెందిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిసె లక్ష్మణ్.. బిజెపి నాయకులు అనిల్ కుమార్ గౌడ్.. రామకృష్ణారెడ్డి.. శ్రీనివాస్ గౌడ్.. ప్రభు గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement