Thursday, March 28, 2024

Breaking: టీఆర్ఎస్‌ అభ్యర్థుల నామినేషన్లు దాఖ‌లు..

కరీంన‌గ‌ర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు తానిపర్తి భానుప్రసాదరావు, ఎల్. రమణ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సంజయ్, కోరుకంటి చందర్, విద్యాసాగర్రావు సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ సునీల్ రావు తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement