Tuesday, April 23, 2024

Breaking : మాజీ ఎమ్మెల్యే గ‌డ్డం రుద్ర‌మ‌దేవి కన్నుమూత.. కుటుంబ స‌భ్యుల‌ను ఫోన్ లో ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

నల్గొండ : మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె వ‌య‌సు 65సంవ‌త్స‌రాలు. 1983 లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం.. ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రుద్రమదేవి… అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే గా విజయం సాధించారామె…టిడిపిలో చాలాకాలం పాటు పనిచేశారు.. కాగా ఆమె మృతికి సంతాపం తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,పలువురు రాజకీయ ప్రముఖులు… రుద్రమదేవి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement