Thursday, March 28, 2024

Breaking: ముగిసిన నామినేషన్ల పర్వం.. 27 మంది.. 53 నామినేషన్లు

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక కలెక్టరేట్లో అభ్యర్థుల నుండి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కర్ణన్ నామినేషన్లు స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా భాను ప్రసాద్ రావు ఎల్.రమణతో పాటు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారికి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement