Wednesday, April 24, 2024

Breaking : ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈడీ.. ఐటీలు వస్తాయ్.. మంత్రి హరీశ్ రావు

మాకు అధికారం కాదు రాష్ట్రం..అభివృద్ధి ముఖ్యమని మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈడీ…ఐటీలు వస్తాయని అన్నారు. ఈ దేశంలో ఇదేం కొత్త కాదన్నారు మంత్రి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ రైడ్స్ జరగడం సాధారణమయిందన్నారు. బిజెపి విడిచిన బాణాలు వస్తుంటాయన్నారు. అంతేకాదు వాళ్లు పెట్టించిన పార్టీలు కూడా ఉంటాయన్నారు. ఉత్తరాదిన అలాంటివి నడిచాయని.. కానీ అలా తెలంగాణలో కుదరదన్నారు హరీశ్ రావు.బిజెపికి రాష్ట్రం కాదు.. రాజకీయం..అధికారం ముఖ్యమని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement