Saturday, April 20, 2024

Breaking : రెండు హెలికాఫ్టర్లలో యాదాద్రి బయలుదేరిన సీఎంలు

రెండు హెలికాప్టర్లలో యాదాద్రి, ఖమ్మం పర్యటనకు బయలుదేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరై విజయన్, భగవంత్ మాన్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్…కాగా మొదటి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్…వెళ్లనున్నారు.రెండవ హెలికాప్టర్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇతరు నాయకులు వెళ్లనున్నారు.కాగా మరికాసేపట్లో యాదాద్రి చేరుకోనున్నాయి రెండు చాపర్లు…యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం తర్వాత ఖమ్మంకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రులు ఇతర జాతీయ నేతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement