Thursday, April 18, 2024

Breaking : క‌రెంట్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్.. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఏఈ

మేడ్చల్ జిల్లా : కీసర కరెంట్ ఆఫీసులో ACB అధికారులు రైడ్ చేశారు.ఈ సోదాల్లో ఏ ఈ అనిల్ కుమార్ ప‌ట్టుబ‌డ్డారు.
కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.12వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అధికారుల‌కి ప‌ట్టుబ‌డ్డాడు అనిల్ కుమార్. కాంట్రాక్టర్ బల్ నరసింహ్మ వద్ద నుండి 12000/- రూపాయలు తిసుకుంటు పట్టు బడ్డాడు అనిల్ కుమార్.చిర్యాల్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్స్ బిగించారు.ఈ ట్రాన్స్ఫార్మర్స్ వర్క్ ఇన్స్పెక్షన్ చేయడానికి 15000/- లంచం అడిగారు ఏ ఈ. అయితే 12000/- కు బేరం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ బల్ నరసింహ్మ ACB DSP సూర్యనారాయణకి విష‌యాన్ని తెలిపారు.కాగా అల్వాల్ లోని ఆయన నివాసంలో కూడా సోదాలు జ‌రిపారు ఏసీబీ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement