Saturday, April 20, 2024

బీఎల్ సంతోష్ సిట్ విచారణపై స్టే పొడిగింపు

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ సిట్ విచారణపై స్టేను కోర్టు పొడిగించింది. ఈనెల 23వ తేదీ వరకు స్టేను హైకోర్టు పొడిగించింది. జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లకు సీఆర్పీసీ 41ఏ నోటీసుల పై విచారణ చేసేందుకు స్టే ను హైకోర్టు పొడిగించింది.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ హైకోర్టు సిట్ కు మరో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఎదురు దెబ్బ తగిలింది. సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement