Saturday, April 20, 2024

బీఏసీ సమావేశం.. బీజేపీకి అందని ఆహ్వానం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులకు ఆహ్వానం అందలేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఇలాగే జరిగిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం లేకుండా బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం వారికే చెల్లిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

ది కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement