Wednesday, April 24, 2024

GHMC మేయ‌ర్ ఆఫీసు ముందు బీజేపీ ధ‌ర్నా

హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. బ‌ల్దియా నిధులు విడుద‌ల చేయాలంటూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జీహెచ్ ఎంసీ కార్యాల‌యంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. మేయ‌ర్ ఆఫీసు ముందు బీజేపీ కార్య‌క‌ర్త‌లు మెరుపు ధ‌ర్నాకు దిగారు. జీహెచ్ ఎంసీ కార్యాల‌య‌లో బీజేపీ నేత‌లు పోస్ట‌ర్లు అతికించారు. ఈ ధ‌ర్నాకు బీజేపీ కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement