Thursday, March 28, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్క‌లు నాటిన బ‌ర్త్‌డే బోయ్ హిమాన్షు

పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు క‌ల్వంకుంట్ల‌ హిమాన్షురావు. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) తన పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, తన బాబాయి జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ఇంటి ఆవ‌ర‌ణ‌లో మొక్కలు నాటారు. ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటి ప‌చ్చ‌ద‌నానికి కృషిచేయాల‌ని కోరారు అంతేకాకుండా నాటిన మొక్క‌ల‌ను కాపాడుకునేలా ప్ర‌య‌త్నాలు చేయాల‌ని రిక్వెస్ట్ చేశారు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement