Friday, April 19, 2024

Big Breaking : కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం-విద్యుత్ షాక్ తో న‌లుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో న‌లుగురు మృతి చెందారు. బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో ఈ విషాదం చోటు చేసుకుంది. కాగా మృతులు హైమ‌ద్,ప‌ర్వీన్ ,మోయిన్,అద్నాన్ గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారు కావ‌డంతో విషాదం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement