Tuesday, April 23, 2024

గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసిన – ఎమ్మెల్యే అరూరి

హాసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సిద్దాపూర్ లో 40లక్షల రూపాయలతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, ఎంపిపి కేతపాక సునీత రాజు, జడ్పిటీసి రేణుకుంట్ల సునీత ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, మండల రైతు బందు సమితి అధ్యక్షులు అంచూరి విజయ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement