Wednesday, April 24, 2024

నేటి నుండే భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌

హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు బయలుదేరే ముందు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు దంపతులు.కాగా భట్టి ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు.భారీ గజమాల లతో ఘనంగా సత్కారం చేశారు.అనంత‌రం భట్టి విక్రమార్క వెంట ఆదిలాబాద్ కు భారీగా తరలారు కాంగ్రెస్ శ్రేణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement