Thursday, April 25, 2024

కాంగ్రెస్ నేత వీహెచ్ కు హర్యానా గవర్నర్ పరామర్శ

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావును హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. అంబర్‌పేటలోని హనుమంతరావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా చికిత్స పొందిన వీహెచ్.. ఇటీవలనే హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement