Friday, March 29, 2024

ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భజరంగ్ దళ్ కార్యకర్తల ప్రగతిభవన్ ముట్టడి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది.  గోవధను అపాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి  భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. దీంతో ప్రగతిభవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన భగజరంగ్‌దల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement