Friday, April 19, 2024

Hyd: NSUI నేతలకు బెయిల్ మంజూరు

NSUI నేతలకు బెయిల్ మంజూరైంది. హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న వారికి బెయిల్ వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు మరో 18మందికి బెయిల్ మంజూరైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement