Thursday, April 25, 2024

సంగారెడ్డిలో సైబర్ క్రైమ్ పై అవగాహన

సంగారెడ్డి పట్టణంలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు.. సోమవారం ఇన్ స్పెక్ట‌ర్ రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల కళాశాలలోని సైబర్ క్రైమ్ అండ్ ఆన్ లైన్ ఉచిత న్యాయం, పౌర సహాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పీఎస్ కానిస్టేబుల్ క్రిష్ణ, షౌకత్, గౌరీ తదితరులు ఫాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement