Wednesday, March 27, 2024

సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలతో బీసీలకు గుర్తింపు: మంత్రి గంగుల

ప్రభ‌న్యూస్: సీఎం కేసీఆర్‌ ఆలోచన, విధానం వల్లే బీసీలకు గుర్తింపు వచ్చిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గత పాలకులు బీసీల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర రాజధానిలో బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలని కేసీఆర్‌ గొప్ప సంకల్పంతో స్థలాలు కేటాయించి, భవనాలను కూడా ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. ఈ భవనాలకు సంబంధించిన పట్టా కాగితాలను కులా సంఘాల పేరుతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా అందజేస్తామని మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement